మోస్ట్ పాపులర్ సీఎంగా నవీన్ పట్నాయక్.. కేసీఆర్ ర్యాంకు ఎంతంటే?
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఇండియా టుడే గ్రూప్-కార్వీ ఇన్సైట్స్తో కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ పేరుతో సర్వే నిర్వహించగా.. ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు. జనవరి 3 నుంచి 13 వరకు ఈ పోల్ నిర్వహించారు. 51 శాతం ఓట్లతో నవీన్ పట్నాయక్ ఉత్తమ పనితీరు కనబరిచారు. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 41 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 39 శాతంతో […]
The post మోస్ట్ పాపులర్ సీఎంగా నవీన్ పట్నాయక్.. కేసీఆర్ ర్యాంకు ఎంతంటే? appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.