సందడి లేని పరిషత్ సంబరం..
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. నామినేషన్లు, ఉపసంహరణలు, ఏకగ్రీవాలు.. అన్నీ గతంలోనే పూర్తయి పోవడం, కేవలం ఓటింగ్ మాత్రమే ఇప్పుడు మొదలు కావడంతో అసలు ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా వాతావరణం ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, పోటీనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో.. అధికార పక్షం వైసీపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా పెద్దగా ప్రచారానికి ప్రయాస పడలేదు. ఓటర్లు కూడా నింపాదిగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు. దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడా బారులు […]