వెల్ కమ్ సిన్హాజీ!
విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డ యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. బేగంపేట ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో వెల్ కమ్ చెప్పారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించింది టీఆర్ఎస్. ర్యాలీతో సిన్హాను సమావేశానికి తీసుకెళ్లారు. జలవిహార్ లో సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటు చేశారు. […]
The post వెల్ కమ్ సిన్హాజీ! appeared first on Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News.