డైరెక్టర్ గా మారిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ
కమెడియన్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ..ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి..కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు.ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈయన..ఇప్పుడు డైరెక్టర్ గా మారాడు. తన కూతుర్ని హీరోయిన్ గా పెట్టి ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా చేసాడు. క్రాంతి హీరోగా నటిస్తుండగా పృద్వి కూతురు శ్రీలు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్ప…