బీజేపీ కండువా కప్పుకోని వారికి మోడీ ప్రభుత్వం నుంచి వేధింపులు తప్పవు…!
బీజేపీ కండువా కప్పుకోని వారికి మోడీ ప్రభుత్వం నుంచి వేధింపులు తప్పవని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోడీ ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఒక్క మంచి పని చేయలేదన్నారు. పైగా తొమ్మిది ప్రభుత్వాలను కూచ్చి వేశాడని ఆరోపించారు. ఈశాన్యంలో ఒక రాష్ట్రంలో గెలిచినప్పటికీ […]
The post బీజేపీ కండువా కప్పుకోని వారికి మోడీ ప్రభుత్వం నుంచి వేధింపులు తప్పవు…! appeared first on Tolivelugu తొలివెలుగు.