రాజాసింగ్ పై మరో కేసు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఇటీవలే విద్వేషపూరిత ప్రసంగం చేశారని ముంబైలో కేసు నమోదు కాగా.. తాజాగా హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. రాజాసింగ్ ప్రసంగాలపై ఆంక్షలు ఉన్నా.. ఆయన మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులను ఎదుర్కొంటున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో ఆయన శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ప్రసంగానికి సంబంధించి కేసు నమోదైంది. తన […]
The post రాజాసింగ్ పై మరో కేసు appeared first on Tolivelugu తొలివెలుగు.