ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై మరో కేసు నమోదు చేసిన పోలీసులు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై మరో కేసు నమోదు చేసారు పోలీసులు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అప్జల్ గంజ్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. పీడీయాక్ట్ కేసులో జైలుకెళ్లి ఇటీవలే విడుదలైన రాజాసింగ్.. బెయిల్ మీద విడుదలైన టైంలో తెలంగాణ హైకోర్టు.. విద్వేష పూరిత మాటలు మాట్లాడొద్దంటూ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింద…

Source

Thanks! You've already liked this