చెలరేగిన కో’ఢ’
చేతులెత్తేసిన పోలీసులు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు కోస్తాలో యథేచ్ఛగా కోడి పందేలు గుండాట, పేకాట శిబిరాలు కూడా తొలిరోజే చేతులు మారిన వందల కోట్లు విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : ఏపీలో కోడిపందేల జోరు […]
చేతులెత్తేసిన పోలీసులు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు కోస్తాలో యథేచ్ఛగా కోడి పందేలు గుండాట, పేకాట శిబిరాలు కూడా తొలిరోజే చేతులు మారిన వందల కోట్లు విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : ఏపీలో కోడిపందేల జోరు […]
భోగి మంటల్లో సాగు చట్టాలు, ఆస్తి పన్ను పెంపు జీవో కాపీలు రైతులకు అన్యాయం చేసేలా ‘సుప్రీం’ కమిటీ 26న రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ ఆస్తిపన్ను పెంపు దారుణం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి […]
దిల్లీలో చికెన్ అమ్మకాలపై నిషేధం జైపూర్ / దిల్లీ : దేశంలోని పది రాష్ట్రాలను బర్డ్ఫ్లూ గడగడలాడిస్తోంది. రాజస్థాన్లోని 16 జిల్లాల్లో దాదాపు 626 పక్షులు కేవలం 24 గంటల్లో మరణించడం కలకలం రేపింది. […]
బుడ్డిగ జమిందార్ ‘ప్రపంచ జనాభాలో 14 శాతం జనాభాను కలిగి ఉన్న ధనిక దేశాలు అందుబాటులో ఉన్న కొవిడ్-19 వ్యాక్సిన్స్లో 58 శాతం వాక్సిన్స్ను కొన్నాయి. దీనితో పేద దేశాలకు వాక్సిన్ ఇప్పట్లో అందుబాటులో […]
దేశీయంగా తయారైన కొవిడ్ వాక్సిన్లకు జారీచేసిన అనుమతు లపై వైద్య నిపుణులు సందేహాలు లేవనెత్తిన నేపధ్యంలో వాక్సిన్ల అభివద్ధిలోని దశలను, వాటి ప్రాధాన్యతను చర్చించడమే ఈ వ్యాస ఉద్దేశం. 1798వ సంవత్సరంలో మొట్టమొదట ఎడ్వర్డ్ […]
తెలుగింట అలరించే సంక్రాంతి పండుగకు ఈ ఏడాది భిన్న వాతావరణం ఏర్పడింది. కరోనా, కరోనా స్ట్రెయిన్ లాంటి వైరస్ల భయాలు వెన్నంటిన వేళ పండుగా మనకెన్నో మెళకువలను గుర్తుచేస్తోంది. సంప్రదాయాలు వెలవెలపోతున్న ఈ కాలంలో […]
నవంబర్ 26వ తేదీనుంచి దిల్లీ పొలిమేరల్లో ఆందోళన చేస్తున్న రైతులమీద సుప్రీంకోర్టు సోమవారం నాటి విచారణలో చూపిన సానుభూతి, ప్రభుత్వానికి అంటించిన చురకలు మన అత్యున్నత న్యాయవ్యవస్థ మీద సడలిపోతున్న గౌరవాన్ని పునరు జ్జీవింప […]
రారుపూర్ : చత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో రూ.5 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు హిద్మా ముచకి ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టుకు అనేక ఘటనలతో సంబంధం ఉందని, చిక్పల్ […]
భోపాల్ : మధ్యప్రదేశ్లోని మొరినా జిల్లాలో కలకలం రేపిన కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య బుధవారం 20కి చేరింది. తీవ్ర అనారోగ్యంపాలై చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 21కి చేరిందని, వీరికి మొరినా, […]
జకర్తా: ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడు .. కరోనా వైరస్ వాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో వాక్సిన్ వేయించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. చైనాకు చెందిన సైనోవాక్ సంస్థ తయారు చేస్తున్న కరోనావాక్ వాక్సిన్ను […]