Visalaandhra
కిసాన్ బలిదాన్ స్మారకం…
లక్నో : కేంద్రం తీసుకు వచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు గుర్తుగా స్మారకాన్ని పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నిర్మిస్తామని రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) ప్రకటించింది. వచ్చే […]
తమిళ హాస్యనటుడు వివేక్ మృతి
చెన్నై : తమిళ స్టార్ కమెడియన్ వివేక్ (59) మృతిచెందారు. తన హాస్యంతో లక్షల హృదయాలను గెలుచుకున్న వివేక సమాజానికి ఎంతో సేవ చేశారు. పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేశారు. కొవిడ్ […]
మహరాష్ట్రలో ఆంక్షలు పొడిగింపు..! : తోపె
ముంబై : కరోనా తీవ్రతన అదుపు చేసేందుకు రాష్ట్రంలో ఆంక్షలు పోడిగించే అవకాశం ఉందని మహరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపె తెలిపారు. కరోనా ఉధృతి ఆధారంగా, రాష్ట్రంలో కరోనా నివారణ కోసం చేపట్టిన […]
మహరాష్ట్రలో ఆంక్షలు పొడిగింపు..! : తోపె
ముంబై : కరోనా తీవ్రతన అదుపు చేసేందుకు రాష్ట్రంలో ఆంక్షలు పోడిగించే అవకాశం ఉందని మహరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపె తెలిపారు. కరోనా ఉధృతి ఆధారంగా, రాష్ట్రంలో కరోనా నివారణ కోసం చేపట్టిన […]
బహిరంగ మార్కెట్లో వాక్సిన్
భువనేశ్వర్ : కొవిడ్-19 మహోధృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఆసక్తి కలిగిన వారు కొనుగోలు చేసేందుకు కొవిడ్-19 వాక్సిన్ను బహిరంగ మార్కెట్లో పౌరులకు అందుబాటులో ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ […]
అభ్యర్ధి మృతి..
దిల్లీ : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జంగిపూర్ నియోజకవర్గంలో ఏప్రిల్ 26న జరగాల్సిన ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నిలిపివేసింది. ఆ నియోజకవర్గ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ) అభ్యర్ధి ప్రదిప్ కుమార్ […]
బీజేపీ బూత్ ఏజెంట్ మృతి
కోల్కతా : ఎన్నికలు జరగుతుండగానే అనారోగ్యంతో బూత్ ఏజెంట్ మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్ 24 పరగణాస్ జిల్లాలోని పోలింగ్ స్టేషన్లో జరిగింది. కమర్హతి అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నెంబరు 107లో బీజేపీకి […]
నా ఫోన్ ట్యాప్ చేశారు
గల్సీ: పశ్చిమ్బెంగాల్లో ఆడియో క్లిప్ వివాదం కలకలం సష్టిస్తోంది. కూచ్ బేహార్ కాల్పుల ఘటన తర్వాత మతదేహాలతో ర్యాలీ నిర్వహించాలని తణమూల్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ నేతలకు సూచించినట్లున్న […]
ప్రయాణంలో మాస్క్ ధరించకున్నా.. ఉమ్మినా రూ.500 ఫైన్
దేశంలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ తరుణంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోంది. కరోనా కట్టడిలో భాగంగా.. రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోతే రూ.500లు జరిమానా […]