ఆ పెద్దలు ఎవరు?
విజయసాయిరెడ్డి, అదానీ కుటుంబానికి సీట్లు ఖరారు! మరో ఇద్దరిపై వైసీపీ నేతల్లో ఉత్కంఠబీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు అవకాశంఆశావహుల ప్రయత్నాలు ముమ్మరంజూన్ 10న రాజ్యసభ ఎన్నికలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాజ్యసభలో ఖాళీ కానున్న […]
విజయసాయిరెడ్డి, అదానీ కుటుంబానికి సీట్లు ఖరారు! మరో ఇద్దరిపై వైసీపీ నేతల్లో ఉత్కంఠబీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు అవకాశంఆశావహుల ప్రయత్నాలు ముమ్మరంజూన్ 10న రాజ్యసభ ఎన్నికలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాజ్యసభలో ఖాళీ కానున్న […]
15న వామపక్ష పార్టీల సమావేశంరాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్గా మారుస్తున్న జగన్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ విశాలాంధ్ర`బ్యూరో కర్నూలు: విజయవాడలో మే 15వ తేదీన 10 వామపక్షపార్టీలు సమావేశమవుతాయని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. […]
ఒక కుటుంబానికి ఒక టికెట్పై లోతైన చర్చప్రారంభమైన కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’మైనార్టీలపై బీజేపీ క్రూరత్వాన్ని ఎండగట్టిన సోనియా కాంగ్రెస్ చింతన్ శిబిర్ శుక్రవారం ప్రారంభమైంది. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాశలో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, […]
పట్టణ ప్రాంతాల్లో ఎదురయ్యే ప్రతిబంధకాలను గుర్తించాలిగ్రామకంఠంలో యాజమాన్య ధ్రువీకరణ రెవెన్యూదేజగనన్న భూహక్కు-భూరక్ష పై మంత్రుల కమిటీ సమీక్ష విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భూ సమగ్ర సర్వేతో […]
నాలుగు వర్సిటీల్లో అవినీతి బ అడ్డగోలుగా పదోన్నతులురాయలసీమ వర్సిటీ వీసీ నియంతృత్వంవిద్యార్థుల జీవితాలతో చెలగాటంనేడు విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఏపీలో కొంతమంది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ) అవినీతికి అంతేలేదు. గతంలో […]
యూపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశంన్యూదిల్లీ : భూకబ్జా కేసులో తన బెయిల్ పిటిషన్ విచారణలో జాప్యంపై సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం […]
వైద్యారోగ్య శాఖకు 13 వేల నియామకాలు చేపట్టబోతున్నామని,త్వరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్ను, మొబైల్ యాప్ను మంత్రి […]
కేసీఆర్పై ఈటల మండిపాటుకేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, భవిష్యత్తు లేదని అర్థమై ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ […]
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హానికారక పార్టీలని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో అందోలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు […]
న్యూదిల్లీ: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. 1998లో పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయంతం కావడానికి దోహదపడిన వారి ప్రతిభను ప్రశంసించారు. ఆనాటి సంఘటనల సమాహారమైన వీడియోను షేర్ […]